తెలంగాణ రాష్ట్ర సర్కారు, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆసిపాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. దళిత బంధు పథకంలో మంజూరైన చిత్ర ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్
రానున్న మూడు నాలుగేళ్లలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు సాయం అందుతుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులందరూ ఆర్థికంగా ఎద
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గురువారం గాజులరామారం డివిజన్ పరిధి లాల్సాబ్గూడకు చెందిన బి.శ్రీనివాస్రాజు, బి.కుమ
దళిత బంధు పథకం ద్వారా దళిత మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలను చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని, దళిత బంధు పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వ
దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికే టీఆర్ఎస్ ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని �
అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదన్నా
దళితుల నిజమైన ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సామాజికంగా ఆర్థికంగా వారి జీవితాలలో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకాన్ని �