మావల గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎంబడి వంశీ పై ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి సభ్యులు జిల్లా ఎస్పీ గౌస్ అలంను కోరారు.
బీఆర్ఎస్తోనే దళితజాతి అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్గార్ హుస్సేన్ అన్నారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బలపర్చిన అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి విజేయుడ
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు కనీస గౌరవం ఇవ్వని మూర్ఖుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దుర్గం శేఖర్ అన్నారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. దళితబంధు పథకం కింద ఇచ్చిన రూ.10 లక్షలతో వాహనాలు కొనుగోలు చేసి, వ్యాపారాలు, దుకాణాలు పెట్టుకుని ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. నాడు కూలీపని చేసిన వారు.. మినీ డెయిరీ, ప
దళితబంధు పథకాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని యావత్ దళిత సోదరులు నిలదీస్తున్నారని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. లేదంటే సీఎం కేసీ
రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దళిత బంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తమవుతున్నద�
రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం క్షీరాభిషేక�
కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్బండ �
కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ముక్తకంఠంతో తీర్మానం చేసింది. కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రఘునందన్రావ�
ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ విషయంలో దోబూచులాడుతున్న బీజేపీ�
దళితబంధు పథకం అమలు విషయంలో సీఎం కేసీఆర్పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా, వీణవంక మండల కేంద్రంలోని స�
గుజరాత్లో దళిత మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడం, గ్రామ బహిష్కరణ చేయడంపై యావ త్ తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసనలు తెలిపాయి. గుజరాత్, బీజేపీ ప్రభుత్వాలతోపాటు ప్రధాని మోదీ
నాడు కూలీలు.. డ్రైవర్లు.. పాలేర్లుగా బతుకీడ్చిన దళితుల కుటుంబాల్లో దళితబంధు వెలుగులు నింపింది. నాటి కూలీలు ఇప్పుడు సొంతంగా ఉపాధి పొందుతూనే మరో నలుగురికి పని కల్పిస్తున్నారు.. అప్పటి డ్రైవర్లు ఇప్పుడు ఓనర�