Stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,372 పాయింట్లు (1.89 శాతం) పెరిగి, 74,068 వద్ద ముగిసింది.
Stock market : భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఉదయం సెన్సెక్స్ స్వల్ప లాభాలతో 82,335.94 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. తర్వాత నెమ్మదిగా నష్టాల్లోకి చేరుకు
Investors Wealth | ప్రపంచ దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి దేశీయ మార్కెట్లు పతనం అవుతూనే ఉన్నాయి. గత ఐదు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.16.97 లక్షల కోట్ల స�
Investors Wealth | అంతర్జాతీయంగా బలహీనతలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో దేశీయ స్టాక్ మార్కెట్లలో గత ఐదు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.18.43 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయారు.
ఇటీవలి కాలంలో భారతీయ స్టాక్మార్కెట్లో మహిళలూ సత్తా చాటుతున్నారు. ట్రేడింగ్,
ఇన్వెస్ట్మెంట్ పదాలు పురుషులకే ప్రత్యేకం అనే ఇనుపతెరలను బద్దలు కొడుతున్నారు.
Zomato | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లకు న్యూఏజ్ టెక్ సంస్థలకు లాభాల పంట పండించాయి. వాటిల్లో జొమాటో.. దలాల్ స్ట్రీట్ ఫేవరెట్ స్టాక్ గా నిలిచింది.
తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో భారీగా లాభపడ్డాయి. దేశ ఆర్థిక పరిస్థితులు కుదుటపడే అవకాశం ఉన్నట్లు వచ్చిన సంకేతాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల �
Nikhil Kamath | గురు, త్రీ ఇడియట్స్, సూపర్ థర్టీ.. ఇలా ఆంత్రప్రెన్యూర్షిప్ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. త్వరలో మరో కుబేరుడి బంగారు బాతుగుడ్డు కథా వెండితెర మీద కాసుల వర్షం కురిపించబోతున్నది. ఓ మధ్యతరగతి యువక