న్యూఢిల్లీ, డిసెంబర్ 30: దలాల్స్ట్రీట్ పెట్టుబడిదారుల లాభాల పంటపండింది. 2022 లో మదుపరుల సంపద రూ.16.38 లక్షల కోట్ల మేర పెరిగింది. ప్రపంచ దేశాల్లో రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, ద్రవ్యోల్బణ ఆందోళనలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.