కేంద్రప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ నాయకులు భగ్గుమన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బెల్లంపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం రాస్తారోకో నిర్�
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 5 గంటలకు గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న ఓ ట్రక్కులో ఘజియాబాద్ సమీపంలోని భోపురా చౌక్ వద్ద ఒక్కసారిగా పేలుడు (Cylinders Blast) సంభవించ�
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్ పోలీస్స్టేషన్లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం... స్ట్రీట్ వెండర్స్ వద్ద తనీఖీల్లో సీజ్ చేసిన నా�
LPG Gas Cylinder | వంటగ్యాస్ సరఫరా ఏమో కానీ దారుణమైన దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచూ సిలిండర్ రేట్లను పెంచుతూ వాతలు పెడుతున్నది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు సైతం వినియోగదారులను నిలువునా దోచు
మధ్యప్రదేశ్కు చెందిన రామ్కాళీ వయసు 61 ఏండ్లు. ఉజ్వల పథకం కింద సిలిండర్ తీసుకొని గ్యాస్ ఉన్నంతవరకు వాడారు. మళ్లీ నింపించుకోలేదు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. ఇదేమని అడిగితే.. ‘సిలిండర్�
గ్యాస్ ధర పెరుగుతుండటంతో, బాగా డబ్బు సంపాదించాలని ఓ గ్యాస్ డెలివరీ బాయ్ సరికొత్త అక్రమ దందాకు తెర తీశాడు. ఖాళీ సిలిండర్లలో 2 కిలోల గ్యాస్, మిగతాది నీళ్లతో నింపి వాటిని బ్లాక్లో అమ్ముతున్నాడు. వినియోగ
సిలిండర్లలో కొంత గ్యాస్ను తస్కరించి.. నీళ్లు నింపి.. .వినియోగదారులకు సరఫరా చేస్తున్న ముగ్గురు డెలివరీ బాయ్స్ను పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్కు తరలించారు.