దేశీయ టెక్నాలజీ సంస్థ సైయెంట్ నూతనంగా సెమికండక్టర్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నది. ఈ వ్యాపారాన్ని నిర్వహించడానికి రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీ �
Cyient DLM | దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సంస్థ సైయెంట్ డీఎల్ఎం లిమిటెడ్ ఎంట్రీ అదిరింది. లిస్టింగ్ రోజే సంస్థ షేర్ ధర 59 శాతం పెరిగింది. సోమవారం రూ.420.75 వద్ద, నేషన�
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ కంపెనీ సైయంట్ తాజాగా పోర్చుగల్కు చెందిన వైర్లెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంస్థ సెల్ఫీనెట్ను చేజిక్కిచుకుంటున్నది.
రూ.284 కోట్లతో సింగపూర్ సంస్థ కొనుగోలు హైదరాబాద్, ఏప్రిల్ 28: రాష్ర్టానికి చెందిన ఐటీ సేవల సంస్థ సైయెంట్… మరో విదేశీ సంస్థను టేకోవర్ చేసింది. మొన్నటికి మొన్న యూరప్కు చెందిన టెక్నాలజీ కంపెనీ సిటిక్న�
హైదరాబాద్, జనవరి 20: ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.131.70 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాస�