జీహెచ్ఎంసీ పరిధిలో జనన, మరణ సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు శాశ్వత చెక్ పెట్టాలన్న ఉద్దేశంలో భాగంగా సీఆర్ఎస్(సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) విధానం అమలు మరింత జాప్యం కానుంది.
తమిళనాడులోని చెన్నై సమీపంలో గతేడాది జరిగిన భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై (Bagmati Express Train Accident) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది ప్రమాదం కాదని, దానివెనక కుట్ర దాగి ఉన్నదని తేలింది.
జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ఇకపై కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి చెందిన సీఆర్ఎస్ (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) పోర్టల్ను అమలు చేయనున్నారు.
బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేందుకు నూతన విధానాన్ని అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సివి
ఇది తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించిన కొత్త పంబన్ వంతెన. ఇది భారత్లో తొలి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన అని, ఇది ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు.
ప్రతి రైలు ప్రమాదం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషన్ (సీఆర్ఎస్) రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. నివేదిక చేతిక అందాక ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పిస్తుంది. వీ�
ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఏఎం చౌదరి నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్టు శనివారం రైల్వే శాఖ ప్రకటించింది.