తెల్లబంగారం వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. కొన్నేళ్లుగా పత్తిని సాగు చేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా వాణిజ్య పంటలపై ఉన్న మోజుతో అదే బాటలో పయనిస్తున్నారు. పొలాల్లో భూసారం తగ్గిపోతుందని, ఒకే రక�
పలు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, వడగండ్లతో కురిసిన వర్షానికి మిర్చి, మక్కజొన్న పంటలు తడిసిపోయాయి. కల్లాల్లో ఆర�
మండలంలోని ఆకునూరు, ముస్త్యాల, రాంపూర్ గ్రామా ల్లో గురువారం వడగండ్ల వాన కురవడంతో 200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గురువారం వేకువజామున అరగంట పాటు చిన్నపాటిగా కురిసిన వడ
పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బ తిన్నాయి. వారం, పది రోజుల్లో కోతకొచ్చే పైర్లు నేలవాలాయి. మక్కజొన్నతో పాటు మామిడి ర�
అకాల వర్షాలతో కామారెడ్డి జిల్లాలోనూ పంట నష్టం వాటిల్లింది. రాజంపేట్, భిక్కనూరు, సదాశివనగర్ తదితర మండలాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. రాజంపేట మండలంలో మక్కజొన్న పంట నేలవాలింది. తలమడ్ల, ఆరెపల్లి, ఆర్గొండ, బస్వ
మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి 2020లో ‘యువ షేత్కారీ(రైతు)’ అవార్డును పొందిన ఓ అన్నదాత అయిదేండ్ల తర్వాత సాగు నష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. బుల్దానా జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని మొట్లగూడ, రాంపూ ర్, రావులపల్లి, దిగడ గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఆందోళన చేపట్టారు.