రంగారెడ్డి జిల్లా లో కురిసిన భారీ వర్షానికి దిగువనున్న వెల్దండ మండలానికి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వెల్దండ మండలం బొల్లంపల్లి కొత్త చెరువు నిండుకుండను తలపిస్తున్నది. వెల్దండ మండలం గాన్గట్టుతం�
వర్షాలతో సంగారెడ్డి జిల్లా తడిసిముద్ధవుతున్నది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా జలాలు వచ్చి చేరుతున్నా యి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. సింగూరు ప్రాజెక్టులోకి
వరద పోటుకు పంట చేలు, చెరువులు నామరూపాల్లేకుండా మారాయి. అతి భారీ వర్షాలతో పొలాల్లో ఇసుక మేటలు, తారురోడ్డు ముక్కలుచెక్కలై కొట్టుకొచ్చాయి. ప్రవాహ ఉధృతికి చెరువులకు గండ్లు పడి నీరంతా వృథా పోవడంతో నేలంతా మైద�
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. కుండపోత వానలతో రైతాంగం కుదేలైంది. కొద్ది రోజుల్లో పంట చేతికి రానున్న తరుణంలో దంచికొట్టిన వర్షాలు రైతులకు శాపంగా
జాతీయ రహదారి భారత్మా ల రోడ్డు పనుల్లో భాగంగా కొంకల గ్రామ సమీపంలో ముండ్లదిన్నెకు వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టా రు. అయితే బ్రిడ్జి కింద రెండు రంధ్రాలు మాత్రమే ఉండ గా, బ్రిడ్జి పక్కన అడ్డుగో�
వరదలతో నష్టపోయిన బాధితులకు తనవంతుగా సాయం అందిస్తానని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. ఆకేరు వరద ప్రవాహంతో తీవ్రంగా నష్టపోయిన రాకాశితండా, రావిచెట్టుతండాలను బుధవా�
ఇటీవలి భారీ వర్షాలతో మానుకోట కకావికలం అయింది. ఇల్లు, వాకిలి, గొడ్డూగోద ఇలా సర్వం కోల్పోవడంతో వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ఉమ్మడి జిల్లాలో రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో చెరువులు, వాగు లు జలకళను సంతరించుకుంటున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగులు పొంగి పొర్లుతున్నాయి.