సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినప్పటికీ ఈ ఏడాది వాన జాడ కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే విత్తనాలు విత్తుకున్న రైతులు, విత్తనాలు తెచ్చి పెట్టుకున్న అన్నదాతలు వాన కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది నైరుతి ముందుగానే రావడంతో అన్నదాత సాగు పనుల్లో నిమగ్నమయ్యాడు. వారం రోజుల కిందట పలువురు రైతులు విత్తనాలను నాటారు. అయితే వరుణుడు దోబూచులాడుతుండడంతో పంటల సాగు విషయంలో సందిగ్ధంలో పడ్డాడు. సాధారణంగా జ
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోహిణికార్తెలోనే వర్షాలు పడుతున్నాయి.దీంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ కిరాయికి డబ్బులు కావాలి, విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవడ
ఉమ్మడి మెదక్ జిల్లాలో యాసంగి సాగు పనులు షూరు అయ్యాయి. రైతులు నారుమడులకు దున్నకాలు ప్రారంభించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే వానకాలం పెట్టుబడి సాయానికి ఎగనామం
జిల్లావ్యాప్తంగా శనివారం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. కల్వర్టులు పొంగి వ్యర్థపు నీరు రోడ్లపై ప్రవహించింది.
తాము అధికారంలోకి రాగానే రైతులకు వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఓట్లు డబ్బాలో పడగానే ఇప్పుడు కాం గ్రెస్ సర్కారు కొత్త పల్లవిని అందుకుంది.
రైతులు వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. మరికొ న్ని రోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉండడంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యా రు. వేసవి దుక్కులు దున్నిస్తే పంటల సాగుకు అన్ని విధాలా ప్రయోజనముంటుందని రైతు లు భా�
పదిమందికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ ‘పంట బాగా పండాలి’. అయితే మంచి ఆలోచన కూడా ఉన్నప్పుడే అది నెరవేరుతుంది. అంతేకాదు.. అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఆచరించినప్పుడే సాగులో సంపూర్ణ విజయం సాధ్యమ