Young Couple killed | ప్రేమ పెళ్లిని సహించని యువతి కుటుంబ సభ్యులు దారుణానికి పాల్పడ్డారు. యువ జంటను (Couple killed) తుపాకీతో కాల్చి చంపారు. ఆపై మృతదేహాలకు రాళ్లు కట్టి మొసళ్లున్న నదిలో పడేశారు. మధ్యప్రదేశ్లోని మోరేనా జిల్లాల�
ఒడిశాలోని కేంద్రపార జిల్లాలో అశుతోష్ ఆచార్య(10) అనే బాలుడు బ్రహ్మణి నదిలో గురువారం స్నానం చేస్తుండగా హఠాత్తుగా దాడి చేసిన మొసలి అతడిని నోట చిక్కించుకుని నీటిలోకి వెళ్లిపోయిందని పోలీసులు వెల్లడిం చారు. �
Crocodile | నదిలో స్నానం చేస్తున్న ఓ 14 ఏళ్ల బాలుడిని మింగేసిన మొసలిని (Crocodile) కుటుంబ సభ్యులు చంపేశారు. బీహార్ (Bihar) రాష్ట్రం వైశాలీ (Vaishali) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Crocodile Vs Drone | ఇటీవల కాలంలో డ్రోన్ల (Drone) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అందమైన ప్రదేశాలను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు డ్రోన్ల (Drone)నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తాజాగా డ్రోన్ (Drone)కు సంబంధించిన వీడియో (Video) ఒ
పిల్లపై మొసలి దాడి చేయడాన్ని గ్రహించిన తల్లి ఏనుగు దానిపై ప్రతిదాడి చేసింది. వెంటనే పిల్లను ఆ మొసలి బారి నుంచి కాపాడి మంద వద్దకు పంపింది. ఆ తర్వాత ఆ మొసలి భరతం పట్టింది.
కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ పరిసర సరస్సులో దాదాపు ఏడు దశాబ్దాలుగా నివసిస్తున్న శాకాహార మొసలి మృతిచెందింది. ఇది ఆలయంలో పెట్టే ప్రసాదం మాత్రమే తినేది. అప్పుడప్పుడు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనూ తిరుగు
వన్యప్రాణి పార్క్ ఉద్యోగిపై లైవ్ షోలో మొసలి దాడి చేసిన ఘటన దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. 16 అడుగుల మొసలి జూకీపర్పైకి దూసుకురావడంతో అతడు గాయపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఈ దేశం మొత్తంలో ఈ మొసలి మీద మాత్రమే నేను కూర్చోగలను’ అని చెప్పాడా జూకీపర్. ఆ మాటలు అలా ముగిశాయో లేదో.. అతను కూర్చున్న మొసలి టక్కున పక్కకు తిరిగి అతనిపై దాడి చేసింది.
వనపర్తి జిల్లా అమరచింత మండల ఈర్లదిన్నెలోని పంట పొలాల్లో గురువారం మొసలి ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. రైతు కుంచె నర్సింహులు వ్యవసాయ పనులు చేస్తుండగా మొసలి కన్పించింది.
అమరచింత : పంట పొలాల్లో ఓ భారీ మొసలి ప్రత్యక్షమైంది. మొసలిని చూసిన రైతు తీవ్ర భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేశాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామ సమీపంలోని ఓ పంట పొలంలో ర�
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం మురహరిదొడ్డి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో మొసలి కలకలం రేపింది. గురువారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.