వికారాబాద్ : ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ మెథడిస్ట్ చర్చితో పాటు పలు చర్చిలలో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. పండుగను పురస్కరించుకుని ముందస్తుగా చర్చిలను అందంగా అలంకరించి, వ�
తాండూరు : తాండూరు నియోజకవర్గంలో శనివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాలతో పాటు పల్లెలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూ�
కొత్తూరు రూరల్ : యేసు క్రీస్తు చూపిన సన్మార్గంలో క్రైస్తవులు నడువాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఫాతిమాపూర్ గ్రామంలో గల అతి పవిత్ర పుణ్
కొడంగల్ : అన్ని వర్గాల వారికి ప్రభుత్వం చేయూతనందించడంతో పాటు వేడుకను సంతోషంగా జరుపుకునేందుకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సహాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మ�
MLA Padmadevender Reddy | ఏసు ప్రభువు దీవెనలు అందరికి ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్
అశ్వారావుపేట : నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని, అందుకే పేద కుటుంబాల్లో ఆనందం కోసం ఉచితంగా నూతన దుస్తులు అందిస్తుందని ఎమ్మెల్యే మె�
సూర్యాపేటటౌన్ : తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన
యాచారం : కైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్హాల్లో ఐసీపీసీ కమిటీ ఆధర్యంలో నియోజకవర్గస్థాయి పాస్టర్స్ అండ్