CRISIL- Crude Oil | దేశీయ అవసరాలకు సరిపడా పెట్రోల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ‘క్రిసిల్’ పేర్కొంద�
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 5-7 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నదని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఎస్యూవీలకు డిమాండ్ అధికంగా ఉండటం ఇందుకు కారణమని సోమవారం విడుద�
శిలాజ ఇంధన వినియోగాన్ని పూర్తిగా తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించుకునేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ముందు వరుసలోనే ఉన్నది.
కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంపై క్రిసిల్ అంచనా మార్కెట్లో ఏసీ, ఫ్రిజ్లకు ఆదరణ ముంబై, సెప్టెంబర్ 10: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగం ఆదాయం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలదని రేటిం�
దేశంలో రుణ భారంతో మరిన్ని కంపెనీలు డిఫాల్ట్ అవుతాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ హెచ్చరించింది. కొవిడ్ పాండమిక్తో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాల ఉపసంహరణ జరుగుతుందని, దీంతో పాటు ముడి పదార్థాల ధరలు అధి
ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను భారత్ జీడీపీ అంచనాను దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం తగ్గించింది. ఈసారి 7.3 శాతానికే వృద్ధిరేటు పరిమితం కావచ్చన్నది. అయితే ఇంతకుముందు 7.8 శాతంగా నమోదు కావచ్చని తెల�