Warangal | వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది 7.7 శాతం నేరాలు పెరిగాయని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. క్రైమ్ వార్షిక నివేదికను సీపీ ఇవాళ విడుదల చేశారు.
హైదరాబాద్లో నేరాల శాతం కొద్దిగా పెరిగిందని సీపీ శ్రీనివాస్ రెడ్డి (CP Srinivas Reddy) అన్నారు. 2022తో పోలిస్తే 2023లో 2 శాతం నేరాలు అధికమయ్యాయని చెప్పారు.
క్రైం రేటులో (Crime rate) ముస్లింలు టాప్ ప్లేస్లో ఉన్నారంటూ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధినేత బద్రుద్దీన్ అజ్మల్ (Badruddin Ajmal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లూటీలు, దోపిడీలు, లైంగికదాడి వంటి నేరాలకు పా
దేశానికి నేర రాజధానిగా ఉత్తరప్రదేశ్ ‘ఘనకీర్తి’ సాధించింది. దేశంలోనే అత్యధికంగా 112.7% క్రైమ్ రేట్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్టు తాజా నివేదికలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆ ర్బీ) వెల్లడ�
తెలంగాణలో పోలీస్ శాఖ పకడ్బందీ వ్యూహాలతో క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టింది. నేరాల అదుపునకు ఏర్పాటు చేసుకొన్న ఆధునిక వ్యవస్థలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో నిరుడితో పోలిస్తే గడిచిన ఆరు నెలల్లో తెలంగాణ
మెదక్ జిల్లాలో గతేడాది కంటే ఈ సంవత్సరం క్రైం రేట్ పెరిగిందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఒకటి రెండు సంఘటనలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని అనడం ఏమాత్రం సరికాదని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో మహిళలకు రక్