Umpire killed | శంకర్పూర్, బెర్హంపూర్కు చెందిన అండర్-18 క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 22 ఏళ్ల లక్కీ రౌత్, అంపైర్గా వ్యవహరించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా ఒకరు బౌలింగ్ చేయగా అంపైర్గా ఉన్న అతడు ‘నో బాల్’ సి�
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో మెట్రో రైళ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు క్రికెట్ మ్యాచ్ సజావుగా సాగేలా, ఎలా
Uppal Stadium | ఈ నెల 18వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంను రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్
పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. శనివారం అర్ధరాత్రి శంభునిపేట జంక్షన్లో చోట
Minister KTR | టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన హైలైట్స్ను చూశానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విరాట్ కో�
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25వ తేదీన ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ 20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు 2500 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు.
TSRTC | ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25న జరుగబోయే క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సిటీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియా కప్ 2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. హార్దిక్ పాండ్యా సిక్సర్తో ఆటను ముగించగా, స్టేడియంతోపాటు దేశం మొత్తం స�
మౌంట్ మౌంగనూయి: మహిళల వరల్డ్కప్లో రేపు ఇండియా, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ జరగనున్నది. న్యూజిలాండ్లో జరుగుతున్న ఈ టోర్నీలో మౌంట్ మౌంగనూయి ఈ మ్యాచ్కు వేదిక కానున్నది. నిజానికి ఇండియ�
తాండూరు : ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సరం (2022)ను పురస్కరించుకొని ఆదివారం తాండూరు పట్టణంలో పోలీస్, పాత్రికేయులు క్రికెట్ పోటి పెట్టుకున్నారు. రసవత్తరంగా జరిగిన ఈ క్రికెట్ మ్యాచ్లో విలేకలర్లపై పోలీసులు �
ఆమనగల్లు : టీ20 వరల్డ్కప్ సంబంధించి బెట్టింగ్ పాల్పడిన ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. మంగళవారం సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాయిన్పల్లి తండాకు చెందిన జాటావత్ ఆశోక్, రాంచందర్, �
టాస్ వేసిన కాయిన్ను తీసుకెళ్లి పాక్ ఎకానమీని పెంచుకుంటారట | ప్రస్తుతం అందరి కళ్లు భారత్, పాక్ మ్యాచ్ వైపే ఉన్నాయి. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభం అయింది.