ఆస్ట్రేలియాను కరోనా వణికిస్తున్న వేళ అక్కడ కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ గడ్డపై జరగబోయే యాషెస్ సిరీస్( Ashes Series )ను ఎగ్గొట్టే ప్లాన్లో ఉంది ఇంగ్లండ్ టీమ్.
మెల్బోర్న్: ఆఫ్ఘనిస్తాన్తో చరిత్రాత్మక టెస్టు క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. కానీ ఆ మ్యాచ్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. నవంబర్ 27వ తేదీన హోబార్ట్లో నిజానికి ఆస్ట్రేల
ఒమన్, యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup ) కోసం గురువారం 15 మంది సభ్యుల టీమ్ను ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా.
మెల్బోర్న్: తమ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లను సురక్షితంగా, వేగంగా స్వదేశానికి పంపిన బీసీసీఐకి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కృతజ్ఞతలు తెలిపింది. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడ్డాక ఆసీస్ బృ�