ష్ట్ర ఆవిర్భావం నుంచే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షగట్టిందని, తెలంగాణ నుంచి లక్షల కోట్ల నిధులు తీసుకుంటున్న కేంద్రం, కనీసం వేలకోట్లు కూడా తిరిగి తెలంగాణకు ఇవ్వడం లేదని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు �
మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో చోటు లేదని, బీజేపీని ఇక్కడ అడుగుపెట్టనీయమని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ని�
కొత్తగూడంలో జూన్ 4న ‘సీపీఐ ప్రజా గర్జన’ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. లక్ష మందితో నిర్వహించే సభకు జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ముఖ్యఅతిథి�
ఓటు వేసే ముందు ‘జై బజరంగ్ బలి’ అంటూ నినాదాలు చేయాలని కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునివ్వడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో విమర్
అమిత్ షా కేంద్రమంత్రిలా కాకుండా ఓ ముఠానాయకుడిలా తెలంగాణకు వచ్చినట్టుందని, తన ముఠాలో ఎవరికి ఇబ్బంది కలిగినా ఊరుకోమనే తరహాలో ప్రసంగించటమే ఇందుకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా�
కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశంలోని 90 శాతం సంపద కొద్ది మంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉందని, ప్రధాని మోదీ పేదలపై భారాలు మోపుతూ దోచుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.