నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి డీజే నిర్వాహకులు ఈ నెల 30లోగా లైసెన్సు, పర్మిషన్ తీసుకోవాలని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ స్పష్టం చేశారు. ఇతర రా ష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చే డీజేలను పూర్తిగా నిషేధించిన�
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతోనే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతాకుంచాల అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్ల�
భారీ శబ్ధం చేసే బైక్ సైలెన్సర్లపై నిజామాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాలతో ఆర్టీఏ అధికారులతో కలిసి గురువారం జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధన�
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం డిచ్పల్లిలోని సీఎంసీని అన్నివిధాలా సిద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. సీపీ కల్మేశ్వర్ సింగెనవార్, అదనపు కల�
పార్లమెంట్ ఎన్నికల కోసం చేపడుతున్న ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సీపీ కల్మేశ్వర్తోకలిసి సహాయ రిటర్నింగ�