covishield vaccine | కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య ఉన్న వ్యవధిని తగ్గించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. వ్యాక్�
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: బూస్టర్ డోసుగా కొవిషీల్డ్ టీకాను వినియోగించేందుకు అనుమతివ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) భారత ఔషధ నియంత్రణ సంస్థకు (డీసీజీఐ) దరఖాస్తు చేసుకొన్నది. దేశంలో బూస్ట�
న్యూఢిల్లీ: ఇండియాలో డెల్టా వేరియంట్ ప్రబలుతున్న సమయంలో.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేసినట్లు ద లాన్సెట్ జర్నల్ ఓ నివేదికను ప్రచురించింది. మధ్య స్థాయి నుంచి తీవ్ర స్థాయి కోవి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): కొవిషీల్డ్ రెండో డోస్తో రోగ నిరోధక శక్తి తగ్గుతున్నదా? దీనివల్ల వైరస్ ముప్పు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నదా? అంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి. ఆక్స్ఫర్డ�
100 కోట్లకు పైగా డోసులు సరఫరా చేశామని వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత్లో కొవిషీల్డ్ టీకా రెగ్యులర్ మార్కెటింగ్కు అనుమతి ఇవ్వాలని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) దరఖాస్తు చేసుకున్నట్�
UK Travellers | బ్రిటన్ నుంచి భారత్కు వచ్చే యూకే పౌరులకు భారతదేశం గుడ్న్యూస్ చెప్పింది. భారత్కు వచ్చే బ్రిటన్ పౌరులు వ్యాక్సినేషన్ పూర్తయినా సరే పది రోజులపాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను వెనక్కు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణాలకు వీలుగా కరోనా ఆంక్షలను సడలించనున్నామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. వచ్చేనెల నుంచి రాకపోకలకు అనుమతిస్తామని చెప్పారు. అలాగే భారత్ తయారీ కొవిషీల్డ్,
సిడ్నీ: కోవీషీల్డ్ టీకాకు ఆస్ట్రేలియా వైద్య నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. భారత్కు చెందిన సీరం సంస్థ .. కోవీషీల్డ్ కోవిడ్ టీకాలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కోవీషీల్డ్ టీకా తీసుకున్న భారతీ�
క్వారంటైన్ రూల్స్పై బ్రిటన్ కొత్త తిరకాసు టీకా ధ్రువపత్రంతోనే సమస్య అంటూ కొత్త వాదన 17 ఆమోదిత దేశాల్లో కనిపించని భారత్ పేరు లండన్: తమ దేశానికి వచ్చే భారత ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనల విషయంలో బ్రి�
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ ఇండియాలో కొవిడ్ కోసం ఇస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) అంగీకరించలేదు. అయితే తాజాగా ప్రయాణ నిబంధనలను సవరించింది. కొవిషీల్డ్ను కూడ
ముంబై : కొవిడ్-19 నుంచి దీటైన రక్షణ పొందేందుకు వ్యాధి నిరోధక శక్తి దీర్ఘకాలం కొనసాగేలా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరమని పలు అభివృద్ధి చెందిన దేశాలు టీకా మూడో డోసును చేపడుతున్నాయి. అభివృద్ద�
తిరువనంతపురం: కోవిషీల్డ్ సెకండ్ డోసు తీసుకునేందుకు నాలుగు వారాల తర్వాత అనుమతించాలని కేరళ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం అందించే ఉచిత టీకా కార్యక్రమానికి కాకుండా డబ్బులు చెల్లించి ప్రైవ�
ఫేక్ వ్యాక్సిన్లపై డబ్ల్యూహెచ్వో ఆందోళన రాష్ర్టాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం టీకాలు నిజమైనవా, నకిలీవా గుర్తించడంపై సూచనలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కరోనా నకిటీ టీకాలపై రాష్ట్ర ప్రభుత్వాలను �