Covid Vaccine | హైదరాబాద్ : కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టమైంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తు
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని కొవిడ్ వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయో తెలుసా.. ‘0’.. అవును.. ఒక్క వ్యాక్సిన్ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కొవిడ్ టీకాల నిల్వలు అడుగంటిపోయాయి. టీకాలను �
ప్రపంచానికి మళ్లీ కొవిడ్ భయం పట్టుకుంది. ఇప్పటికే అమెరికా, యూకే సహా పలు దేశాలు కొవిడ్ నాలుగో డోసుకు అంగీకారం తెలిపాయి అయితే భారత్లో సైతం నాలుగో డోస్కు అనుమతి ఇవ్వాలని హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్గ
Minister Harish Rao | రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. కొవాగ్జిన్ 8 లక్షలు, కొవిషీల్డ్ 80 వేల డోసులు ఉండగా కోర్బివాక్స్ డోసులు సున్నా ఉన్నాయని చెప్పారు. �
Omicron BF.7 | కరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కొవిడ్ వాక్సిన్ తీసుకోని
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ బహుమతికి అర్హులే.. మరి ఏ కేటగిరిలో దక్కొచ్చు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నందుకు మెడిసిన్ విభాగంలో
Minister KTR | మోదీ జీకి మెడిసిన్ లేదా సైన్స్లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ కొవిడ్ వ్యాక్సిన్ను కనుగొన్నాడని మోదీ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని
రంగారెడ్డి : కొవిడ్ వైరస్కు వ్యాక్సిన్ను తెలంగాణ నుంచే దేశానికి అందించాం. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇంటింటికి తాగునీరు అందిస్తున్నదని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా న
హైదరాబాద్ : కొవిడ్ టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కోరారు. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఇవి ర�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 19,928 మంది కోలుకున్నట్లు ప్రకటి
చండీఘర్ : అన్ని వయసుల వారికి కొవిడ్ బూస్టర్ డోసును ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది కొవిడ్ బూస్టర్ డోసును తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే బూస్టర్ డోసు తీసుకున
Corona cases | దేశంలో వరుసగా మూడో రోజూ 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,044 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయి.
Corona cases | దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.