కొవిడ్ సంక్షోభం తర్వాత అమెరికాలో ఆందోళనకరమైన ధోరణి కనిపిస్తున్నది. జీవన అవసరాలను తీర్చుకునేందుకు అక్కడి ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నది. ప్రధాన ఉద్యోగాలకు తోడుగా పార్ట్టైమ్ జ�
కొవిడ్ సంక్షోభం అనంతరం ఉద్యోగ కల్పనలో తెలంగాణ దూసుకుపోతున్నది. సంఘటిత రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టిస్తున్న టాప్-5 రాష్ర్టాల జాబితాలో తెలంగాణ చోటుదక్కించుకున్నది.
న్యూఢిల్లీ : ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. చైనా, బ్రిటన్తో సహా చాలా దేశాల్లో గతంలో కంటే రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో లాక్డౌన్ విధించిన పరి�
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేశారు బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ తన బ్లాగ్లో ఈ విషయాన్ని చెప్పారు. 2022లో కోవిడ్ మహమ్మారికి చెందిన తీవ్ర దశ ము
ముందుంది మహాముప్పు భారత్లోని పరిస్థితులే సంకేతం పేద, మధ్య ఆదాయ దేశాలకు ఐఎంఎఫ్ హెచ్చరిక వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలి టీకా కొనుగోలును కేంద్రమే చేపట్టాలి 60% జనాభాకు టీకా వేయాలంటే తక్షణమే వంద కోట్ల డో�
Corona Effet : మాల్దీవుల్లోకి భారత పర్యాటకులకు నో ఎంట్రీ | భారత్లో రెండో దశలో కరోనా విజృంభిస్తోంది. దీంతో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు భారత్పై ఆంక్షలు విధించాయి.
న్యూఢిల్లీ: భారత్కు 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపుతున్నట్లు కువైట్ తెలిపింది. మరో 1,400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. “మూడు భారత యుద్ధ నౌకలు, ఒక పెద్ద �
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీవీల్లో చర్చలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నది. దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఆదివారం నాటి ఎలక్షన్ రిజల్స్ట్పై ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలకు దూ
న్యూఢిల్లీ, మే 1: భారత్లో రెండో దశ కరోనా ఉద్ధృతి కట్టడికి దేశవ్యాప్తంగా కొన్ని వారాల పాటు లాక్డౌన్ విధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారుడు డాక్టర్ ఆంథోనీ ఎస్ ఫౌచీ సూచించారు.
పాట్నా: బీహార్లో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ అయిన సంజయ్ జైస్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో బీహార్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరింది. గత నెల ఆరంభంల
రాష్ట్రాలకు రూ.8,873 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు విడుదల | కేంద్ర ప్రభుత్వం శనివారం రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం విడుదల చేసింది.
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు | భారత్లో కరోనా ఉధృతి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వైరస్ ప్రభావంతో ఎక్కువ మంది కరోనా రోగులు ఆక్సిజన్పై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రా�