Covid-19 | దేశంలో కొవిడ్-19 కేసులు (Covid-19 cases) మరోసారి నెమ్మదిగా చాపకింద నీరులా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో మార్పులవల్ల వచ్చే సాధారణ జ్వరాలుగా భావించి చాలామంది కోవిడ్ లక్షణాల (Covid symptems) ను నిర్లక్ష్య�
కొవిడ్-19 కాలంలో కోట్లాదిమంది ప్రజలకు రక్షణ కవచంగా నిలిచిన హ్యాండ్ శానిటైజర్ తయారీలో ప్రధాన ముడిపదార్థమైన ఇథనాల్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉందని తాజా పరిశోధనల్లో తేలడంతో ఇథనాల్ను నిషేధించాలని యూర
Covid-19 | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఇద్దరు కొవిడ్తో మరణించారు. ఇద్దరూ ఇప్పటికే వేర్వేరు వ్యాధులబారినపడి చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే వారికి వైరస్ సోకవడంతో పరిస్థితి విషమించ�
Covid-19 | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. ఢిల్లీలోనూ కరోనా విధ్వంసం కొనసాగుతున్నది. తొలిసారిగా దేశ రాజధానిలో కరోనా వైరస్తో ఒకే రోజులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఢిల్లీల�
PM Modi | దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. గత కొన్నిరోజులుగా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో భేటీకి ముంద
Corona Virus | దేశంలో కొవిడ్-19 (Covid-19) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 300కిపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలకు చేరువైంది.