కోర్టు కేసును పరిష్కరించి త్వరగా టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం హైదరాబాద్లో తపస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగగా, 2002, 2003 డీఎస�
కోర్టు ధికరణ కేసులో ఏపీ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్, దాని ఎండీలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మార్చి 21న జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువుర
ఆర్టీసీ ఫీల్డ్మెన్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావుకు హైకోర్టు ఊరట కల్పించింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల తలైవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా రనౌత్.. తాజాగా కోర్టు పని తీరుని తప్పు పట్టింది. కోర్టు