పత్తిని కొనుగోలు చేయడం లేదని కర్షకన్న కన్నెర్ర చేశాడు. నాగర్కర్నూల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న తిరుమల కాటన్మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రం వద్ద వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా పట్టిం�
మరోవైపు పత్తి అమ్ముకునేందుకు రైతన్న పాట్లు పడుతున్నాడు. నర్సింహులపేట మండలం పడమటిగూడెం పత్తి మిల్లు వద్ద అసలు రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతల�
ఓ వైపు ధాన్యం.. మరోవైపు పత్తి పంట దిగుబడి వచ్చే సమయమిది. ఈ టైమ్లో రైతులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ సర్కారు నామమాత్రపు వ్యవహారంతో రైతులు మార్కెట్ మాయజాలానికి కుదేలు అవుతున్నారు. ధాన్�
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదిలాబాద్లో రైతులు నిరసనకు దిగారు. సీసీఐ ద్వారా క్వింటాల్ పత్తిని రూ.10 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించా