ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వ�
మహబూబాబాద్ : స్వచ్ఛంద సేవలో బాల వికాసది ప్రత్యేకమైన స్థానం. అనేక సేవలు చేస్తూ అందరి మెప్పు పొందిన ఘనత బాల వికాసది అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అన్నారు. జిల్లాలోని తొర్రూరులో బాలవికాస ఆధ్వర్యంలో కరోనా పాజ
హోం క్వారంటైన్లో ఉన్న వారికి నిత్యాన్న ప్రసాదం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రారంభించిన ఆలయ ట్రస్టు ఎల్బీనగర్, జనవరి 20: మహమ్మారి మహానగరంలో మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా బాధితులకు �
ఎల్బీనగర్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా బాధితులకు చేయూతనిచ్చేందుకు దిల్సుఖ్నగర్ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ముందుకు వచ్చింది. సేవా కార్యాక్రమాలను చేపట్టడంలో ఎప్పుడూ ముందుంటే దిల్సుఖ్నగ�
బన్సీలాల్పేట్ : కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గురువారానికి కొవిడ్ బాధితుల సంఖ్య 103కి చేరింది. అందులో పదకొండు మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం గమనార్హం. గాంధీ దవాఖాన సూపరింటెం డెం�
అమరావతి : కరోనా మహమ్మారితో ఏపీలో మరణించిన వైద్యుల కుటుంబాలకు సైతం పరిహారం అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు కోరారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ర�
న్యూఢిల్లీ, జూలై : జొమాటోకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ఫీడింగ్ ఇండియా మల్టీ బ్రాండ్ మొబైల్ ఫోన్ రిటైలర్ సంగీతా మొబైల్స్ తో భాగస్వామ్యం చేసుకున్నది. ఫ్రంట్లైన్ వర్కర్లు తోపాటు కరోనా బాధ
కరోనా మృతుల కుటుంబాలకు సాయంపై సుప్రీంకోర్టు ఎంత మొత్తం చెల్లించాలన్నది కేంద్రానిదే నిర్ణయం ఆరు వారాల్లోగా మార్గదర్శకాలు జారీ చేయాలి మరణ ధ్రువీకరణ పత్రాల జారీని సరళతరం చేయాలి కేంద్రాన్ని, ఎన్డీఎంఏని ఆ�
హైదరాబాద్ ,మే 31: లాక్ డౌన్ కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు తెలంగాణ మున్నూరు కాపు సంఘం నాయకులు. నగరంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆకలితో అలమటిస్తున్న కరోనా బ
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు చేస్తున్న కృషితో రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారి పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్ల�