మంత్రి ఎర్రబెల్లి | రోనా కట్టడికి ప్రతి ఒక్కరు కలిసి వచ్చి కొవిడ్ బాధితులకు అండగా నిలువాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ వీపీ గౌతమ్ | కరోనా బాధితులకు నిత్యవసర వస్తువులను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ శనివారం లెనిన్ నగర్ వడ్డెర కాలనీ లలో నివాసముంటున్న వారి ఇండ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు.
కరోనా బాధితులకు మంత్రి పువ్వాడ అభయం ఖమ్మం దవాఖానలోని కొవిడ్ వార్డు సందర్శన ఖమ్మం సిటీ, మే 17: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొవిడ్ బాధితులకు కొండంత అండగా నిలుస్తున్నారు. దవాఖానలో చికిత్స పొందుతు