కరోనా చికిత్సలో భాగంగా వినియోగించిన స్టెరాయిడ్స్ ప్రభావంతో దేశవ్యాప్తంగా తుంటి సంబంధిత (ఏ వాస్యులర్ నెక్రోసిస్)కేసులు విపరీతంగా పెరిగాయని ఆర్థో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
2,3,4 అంతస్తుల్లో కొవిడ్ చికిత్సమిగిలిన అన్ని అంతస్తుల్లోసాధారణ సేవలుగాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావుబన్సీలాల్పేట్, జూలై 27: ప్రస్తుతం కొవిడ్ నోడల్ కేంద్రంగాఉన్న సికింద్రాబాద్ గాంధీ దవాఖ
కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా బాధితులు ఎక్కువ. కానీమరణాల రేటు తక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వాలు అల్లోపతితోపాటు ఆయుర్వేదిక్ మందులను వినియోగించేందుకు అనుమతి ఇచ్చాయి. మరి ఆ
ప్రైవేటు దవాఖానలకు గట్టి షాక్ | కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం గట్టి షాక్ నిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా వి�
న్యూఢిల్లీ, మే 23: కరోనాకు కొత్త తరహా చికిత్స విధానాలను రెడ్డీస్ ల్యాబ్స్ అభివృద్ధి చేస్తున్నదని, ఈ విధానాలు కొన్ని నెలల్లో అందుబాటులోకి రావొచ్చని ఆ కంపెనీ కో చైర్మన్, ఎండీ జీ వరప్రసాద్ చెప్పారు. కరోనా
కరోనా చికిత్స నుంచి దీనిని కూడా తీసేయొచ్చు దానితో ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు గంగారామ్ దవాఖాన చైర్పర్సన్ డీఎస్ రాణా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన డబ్ల్యూహెచ్వో న్యూఢిల్లీ, మే 19: కొత్తరూపాలను సంతరిం
ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు | రాష్ట్రంలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
హ్యూస్టన్: భారత్లోని హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అమెరికాలోని ప్రముఖ ఎన్నారై వినోద్ ఖోస్లా కోటి డాలర్ల.. అంటే సుమారు 75 కోట్ల డాలర్ల విరాళం ప్రకటించారు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుడైన ఖ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: గుజరాత్లో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి దవాఖానలకు మెడికల్ ఆక్సిజన్ను ఉచితంగా సరఫరా చేయనున్నట్టు ఎరువుల సంస్థ ఇఫ్కో ఆదివారం ప్రకటించింది. మరోవైపు, దవాఖానలకు రోజుకు 200-300 టన్న�
మొదటి వేవ్కు.. రెండో వేవ్కు తేడా | కరోనా మొదటి వేవ్కు.. రెండో వేవ్కు చాలా తేడా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మొదటి వేవ్లో 20 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారని, రెండో వేవ్లో 95 శాత