మధ్యతరగతికి ‘సొంతిల్లు’ అనేది ఖరీదైన వ్యవహారమే. ఇందుకోసం ‘హౌసింగ్ లోన్’ తీసుకోవాల్సిందే. అయితే, రుణం తీసుకొని ఇల్లు కొంటే.. అనేక పన్ను ప్రయోజనాలు పొందే అవకాశమున్నది. ప్రస్తుతం ‘కరోనా’తో ధరలు దిగివచ్�
Corona Effect : ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కొవిడ్ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి గాను పరీక్షలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్ సెకండియర్ ఫలితాలు | ఆంధ్రప్రదేలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బృహత్తర నిర్ణయం తీసుకున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ ఏడాది ఎంట్రెన్స్ టెస్ట్లు ఉండవని యూజీసీ ప్రకటించ
కల్యాణకట్ట వద్ద భక్తుల నిరసన | శ్రీశైలం దేవస్థానం కల్యాణకట్ట వద్ద భక్తులు నిరసనకు దిగారు. తలనీలాలు సమర్పించేందుకు ఆలయ అధికారులు కల్యాణకట్ట తెరవకపోవడంతో కల్యాణకట్ట ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఆశాకిరణం| యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరుజరుగుతున్న వేళ యోగా ఆశాకిరణంగా మారిందన్నారు.
ఆపన్నహస్తం అందించిన హరీశ్ రావు | కరోనా బారినపడి పనికి వెళ్లలేక పస్తులుంటున్న తల్లీకుమారుడికి మంత్రి హరీశ్ రావు ఆపన్నహస్తం అందించారు. తన ప్రతినిధులను వారి వద్దకు పంపి కావాల్సినవి సమకూర్చారు. కష్టకాలం�
పరోక్ష సేవలను మరింత విస్తృతం చేస్తాం | శ్రీశైల దేవస్థానం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి రాలేని భక్తుల కోసం మెదలుపెట్టిన పరోక్షసేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట