కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యం పేరిట టెక్ కంపెనీల్లో మొదలైన ఉద్యోగాల కోత ఇంకా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఏకంగా లక్ష మందికి పైగా ఉద్యోగులకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్వాసన పలికాయి.
Diesel Demand | ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్లో డీజిల్ డిమాండ్ తగ్గింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, క్లీన్ ఎనర్జీ వినియోగం పెరగడమే డీనికి ప్రధాన కారణం.
కరోనా సంక్షోభం తర్వాత గతంలో ఎన్నడూ చూడని రీతిలో దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక ప్రకారం.. మే నెలలో 7.68 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు జూన్�
భారత్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. కరోనా సంక్షోభం ముగిసి ఏడాది కావస్తున్నా నిరుద్యోగం తగ్గడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీచేయడం, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యన�
వికారాబాద్ ఫిబ్రవరి 28 : రాష్ట్రంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కింద 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 8,629 కోట్ల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ గా విడుదల చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి
‘గత నెల రోజుల్లో నా దగ్గరకు వచ్చిన సమస్యల్లో చాలా వరకు పరిష్కరించే ప్రయత్నం చేశా. మూడు వందల మందికి ప్రత్యక్షంగా, వెయ్యి మందికి పైగా పరోక్షంగా సాయం చేశాననే సంతృప్తి దక్కింది’ అన్నారు నిఖిల్. కరోనా కారణంగ�
హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో పేదలకు ఆహార భద్రత కల్పించే క్రమంలో భారత ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తుందని భారత ఆహార సంస్థ, తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ అశ్వనీ కుమార్ గుప్తా తెలిపారు. ఈ సందర్భ�
ధైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్తోపాటు కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు.
రెడ్క్రాస్ వాలంటీర్ల సేవలు అపూర్వం | కరోనా సంక్షోభం వేళ రెడ్క్రాస్ వాలంటీర్ల సేవలు అపూర్వమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ రాష్ట్ర, �
వాషింగ్టన్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ముఖ్యమైన సూచనలు చేశారు అమెరికా వైద్య నిపుణుడు, వైట్హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ. ముందు దేశంలో కనీసం రెండు వారాలు లాక్డౌన్