Covid-19 | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 8895 కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి మరో 5 వందల కేసులు తగ్గాయి. దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటలో కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారని వైద్యాధికారులు వెల్లడించిన హెల్త్ బులిటిన్లో పేర్కొన్నారు. కాగా �
Corona | దేశంలో కొత్తగా 8,895 కరోనా కేసులు (Corona) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,33,255కు చేరింది. ఇందులో 3,40,60,774 మంది వైరస్ నుంచి కోలుకు
Corona Cases | ‘ఒమిక్రాన్’ వేరియంట్ వెలుగు చూడటంతో ఆందోళన చెందుతున్న ప్రపంచానికి సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు మరో హెచ్చరిక చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ను తొలిగా గుర్తించింది కూడా ఈ దేశపు సైంటిస్టులే అన్న సంగతి �
అమరావతి : ఏపీలో కొత్తగా 184 మంది కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 25, 925 మంది నుంచి నమూనాలు పరీక్షించగా 184 మందికి కొవిడ
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 28,509 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 248 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఎవరూ కూడా మృతి చెందలేదని ఏపీ వైద్య ఆర్యోగ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటిన్