కూల్ డ్రింక్ అనుకొని యాసిడ్ తాగి చిరు వ్యాపారి మృతి చెందిన ఘటన రహ్మత్నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన సుశాంత్కుమార్ సాహు (43) తమ కుటుంబంతో కలిసి రహ్మత్నగర్లో నివాసం ఉంటు�
కూల్ డ్రింక్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పందొమ్మిదేళ్ల యువతిపై ఓ ఆన్లైన్ పత్రిక విలేకరి లైంగికదాడి చేసి, వీడియోలు తీసిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో వెలుగు చూసింది.
ధర్మపురి మండలానికి చెందిన ఓ 20ఏళ్ల యువతిపై మండలంలోని గాదెపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగికదాడి చేసి, నగ్నంగా ఉన్న యువతిని వీడియోలు తీయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన ఆలస్యంగా మంగ�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన ఈ నెల 18న సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైద్య విద్యార�
మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలు చూడటంతోపాటు స్కూల్లో విద్యార్థినులను వేధిస్తున్నాడని 14 ఏండ్ల కుమారుడికి ఓ తండ్రి విషమిచ్చి చంపేశాడు. ఎవరకీతెలియకుండా బాలుడి మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికికాల్వల�
ఈ రోజుల్లో మేకింగ్ స్టైల్ చాలా మారింది. సినిమా హిట్టా, ఫ్లాపా అన్నది పక్కన పెడితే మేకర్స్ సినిమా ప్రమోషన్స్, షూటింగ్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. తెలుగు సినిమాలకే వేల కోట్లు ఖర్చుచేస్తుంటే ఇక హాల�