కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ల ధరలను రూ.50 పెంచడం.. మూలిగే నకపై తాటి పండు పడ్డట్టు ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ సిల�
ఈ-కేవైసీ ముసుగులో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. అవసరం లేకపోయినా సిలిండర్ పైపులను అంటగడుతున్నాయి. అది కూడా నిర్ణీత ధరకన్నా రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ వినియోగదారులను దోచుకుంట�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పేదలు, సామాన్యుల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ అద్భుత పథకానికి రూపకల్పన చేశారు.పేదలపై మోదీ సర్కారు సిలిండర్ బండభారం మోపితే.. గులాబీ పార్టీ బాస్�
తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆరేనని, సంక్షేమ ఫలాలు ఇచ్చేదీ కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రకారం తదుపరి ఎన్
ఏడాదిలో 30 శాతం పెంపు.. సామాన్యుల గగ్గోలు జీతంలో 10% సిలిండర్కే ఖర్చు అంటూ ఆవేదన కిరోసిన్, కట్టెల పొయ్యే ఇక గతి అంటూ ఉసూరు న్యూఢిల్లీ, జూలై 9: నిత్యం పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్యుడిపై క�
పెట్రోల్, నిత్యావసరాల ధరల మంటతో ఇప్పటికే హడలెత్తిపోతున్న సామాన్యుల నెత్తిన కేంద్రం మరో పిడుగు వేసింది. ఇంట్లో వాడే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై రూ. 50ను వడ్డించింది.