బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తైన పనులకు సంబంధించి చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తైనప్పటికీ సర్కారు బడులను బాగు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సివిల్ పనుల్లో విచిత్రమైన వాతావరణం నెలకొన్నది. బడా కాంట్రాక్టర్ల బిల్లులు చకచకా పాస్ అవుతుండగా, చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం పెండిం�
ప్రజాప్రభుత్వం అంటే పలాయనం చిత్తగించడమేనా? అని మాజీమంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కమీషన్ల కకుర్తి సచివాలయం సాక్షిగా బయటపడిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలకులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. ఢిల్లీకి మూటలు పంపుతున్నారే తప్ప విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు చెల్లించడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు
బల్దియాలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ల దందా నడుస్తున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.187.32 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఒక్కసారిగా పర్సంటేజీలు తెరమీదకు వచ్చాయి. ఏళ్ల తరబడి చేసిన పనులకు బిల్లులు