నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి జల్లులతో కూడిన వర్షం ఏకధాటిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పటికీ అనేక చోట్ల జల్లులతో కూడిన వర్షమే పడుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ఓ వరంలా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులకు కంటి సమస్యలతో వచ్చిన వారికి వైద్యసిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలు, మందులు అంద�
తుపాన్ ప్రభావం జిల్లాను వదలడం లేదు. మూడు రోజులుగా జిల్లా అంతటా వానలు దంచి కొడుతున్నాయి. కొన్నిచోట్ల మోస్తరు, మరికొన్నిచోట్ల భారీ వానలు కురుస్తున్నాయి. వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తగూడె
జిల్లాను ముసురు వీడడం లేదు. మంగళవారం రోజంతా కురువడంతో ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో పలు కాలనీలను వరద ముంచెత్తింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. హ�
వరుసగా ఐదో రోజుల నుంచి కురుస్తున్న జోరు వర్షాలతో వరద ముంచెత్తుతోంది. ఇప్పటికే చెరువులు, చిన్న చిన్న రిజర్వాయర్లు, వాగులు నిండిపోగా రోడ్లు, పంట పొలాల్లోంచి వరద పారుతోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయ�
సాగర్ ఆయకట్టు పరిధిలోనూ నారుమళ్లకు నీటిని విడుదల చేసుకునేందుకు ఇబ్బందులు లేకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏ మాత్రం వరద మొదలైనా గతంలో మాదిరిగానే విద్యుత్తు ఉత్పత్తి ద్వారా
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు మోస్తరు వాన కురిసింది. జడ్చర్ల మండలంలో దాదాపు 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో ప్ర�
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడగా మరికొన్ని ప్రాంతాల్లో జల్�