జామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఆదివారం రెండో రోజు సైతం కొనసాగింది. శనివారం ప్రారంభమైన వివిధ గణేష్ ప్రతిమల నిమజ్జన యాత్ర భక్తుల భజనలు, నృత్యాలతో ఆదివారం నిజామ�
పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలం నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈనెల 13 నుంచి ఇక్కడ ఎత్తిపోతల ప్రక్రియను నీటిపారుదల శాఖ చేపట్టారు. గోదావరి పరివ�
MNS Assaults Coaching Centre Head | రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబైలోని ఒక కోచింగ్ సెంటర్ అధిపతిని ఆ పార్టీ గూండాలు కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ
గత 78 ఏళ్లుగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ కీలక పాత్ర పోషించి, 79వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చారిత్రకమని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చశంకర్, బైరం హరికిరణ్ హర్షం వ్య�
Maharashtra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనారోగ్యం కారణంగా సోమవారం ముంబైలో జరుగాల్సిన కీలక సమావేశం రద్దైంది. మరోవైపు అజిత్ పవార్ ఢ
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. గురువారం పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
వరుసగా ఆరో రోజు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద జోరు కొనసాగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్కు మంగళవారం 4,39,116 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 3,30,946 క్యూసెక్కుల నీటి
జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృత్తమై ఉంది. ముసురు అలుముకుంది. జిల్లా సరాసరి 7.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు మండలంలో 38మి.మీ వర్షం పడింది. అత్యల్�