ఏదో ఒక గురుకులంలో కలుషితాహార ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. భోజనం తినలేకపోతున్నారు. శుద్ధమైన నీరు అందడమే లేదు. విపరిణామాలతో పలుచోట్ల కొన్ని సందర్భాల్లో ని
ఫుడ్ పాయిజనింగ్ విస్తృతంగా కనిపించే జబ్బు. నివారించదగ్గదే అయినప్పటికీ లక్షలాది మంది దీనితో బాధపడుతుంటారు. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల కారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది.
సిటీలో ఎక్కడ చూసినా దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలతో రోగులు దవాఖానల బాట పడుతున్నారు. వేసవిలో వైరస్ల ప్రభావం పెద్దగా ఉండదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్లో కొన్ని రకాల విషజ్వరాలు నమోదవ�
విద్యార్థులకు అస్వస్థత | కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.