వినియోగదారుడికి రూ. 35వేలు చెల్లించాలంటూ అమెజాన్, బోట్ కంపెనీలను కోర్టు ఆదేశించింది. గజ్జెల శ్రీనివాస్ గత సంవత్సరం జనవరి 18న బోట్ కంపెనీకి చెందిన సౌండ్ బార్ను అమెజాన్లో రూ.19,999కి కొన్నాడు.
PVR-INOX : పీవీఆర్-ఐనాక్స్ గ్రూప్కు భారీ జరిమానా విధించించి కన్జ్యూమర్ కోర్టు. 25 నిమిషాల పాటు యాడ్స్ ప్రదర్శించి.. నిర్దేశిత సమయానికి సినిమాను స్క్రీనింగ్ చేయని కేసులో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
వినియోగదారు నుంచి 50 పైసలు అదనంగా తీసుకున్న ఇండియన్ పోస్ట్కు వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. 50 పైసలతోపాటు నష్టపరిహారం కింద రూ.10,000; వ్యాజ్య ఖర్చుల కోసం రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారు �
Uber India:క్యాబ్ డ్రైవర్ ఆలస్యం వల్ల విమానం మిస్సైనట్లు ఓ మహిళ కన్జూమర్ కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో ముంబైలోని కోర్టు ఊబర్ ఇండియా సంస్థకు 20 వేల జరిమానా విధించింది. డోంబివ్లికి చెందిన అడ్వకేట్ కవితా శర్�
Pizza Delivery | మంచి ఆకలితో పిజ్జా ఆర్డర్ ఇచ్చిన అతను తనకు వచ్చిన డెలివరీ చూసి షాకయ్యాడు. ఎందుకంటే తన పిజ్జా నిండా తెల్లని పురుగులే ఉన్నాయి. అవి చూసిన వెంటనే సదరు పిజ్జా షాపు నెంబర్కు ఫోన్ చేసి కంప్లయింట్ చేశాడు.
D Mart | క్యారీ బ్యాగ్కు డబ్బులు వసూలు చేసిన ఓ డీమార్ట్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. హైదర్గూడ డీమార్ట్లో ఇటీవల ఓ కస్టమర్ సరుకులు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత క్యారీ బ్యాగ్కు క
న్యూఢిల్లీ, మార్చి 14: వెజ్ పిజ్జాకు ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ పిజ్జా డెలివరీ చేశారని, అందుకు పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని అమెరికా రెస్టారెంట్ ఔట్లెట్పై ఓ మహిళ వినియోగదారుల కోర్టును ఆశ్రయించ�
లక్నో: నాన్ వెజ్ పిజ్జా డెలివరీ చేసినందుకు ఒక మహిళ ఆ సంస్థకు వ్యతిరేకంగా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్కు చెందిన దీ�