ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన సర్కార్లా కాంగ్రెస్ మిగిలిపోయిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. మర్కోడు గ్రామంలో పార్టీ ముఖ్య నాయకు�
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా ప్రజానిరసన ఏ రూపాన్ని సంతరించుకుంటుందో అనే ఆందోళన క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో గట్టి గా బుద్ధి చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లిలోని వ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గండీడ్ మండల కేంద్రంలో గండీడ్, మహ్మదాబాద్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు,
కాంగ్రెస్ అంటేనే మోసమని.. 22 నెలల కాంగ్రెస్ పాలనలో తేలిపోయిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన శాయంపేటలోని బీసీ కాలనీలో ఇంటింటికీ �
‘సీఎం రేవంత్రెడ్డి నా శిష్యుడే.. కానీ బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నడు. పెద్ద దొంగ. ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలతో కాలం నెట్టుకొస్తున్నడు’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తాడు. ‘అక్రమంగా డబ
కాంగ్రెస్ 22 నెలల పాలనలో గ్యారెంటీల జాడే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దాదాపు రెం