MLC Election | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని కోరుతూ లింగంపేట మాజీ జడ్పీటీసీ ఏలేటి శ్రీలత సంతోష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Election campaign | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ బలపరిచిన అభ్
MLC Election Campaign | లింగంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా గురువారం సాయంత్రం నల్లగొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలో ప్రచారం చేయడానికి వెళ్లిన రాష్ట్ర వికలాంగుల కార�
మా ఊరికి కాంగ్రెస్ ప్రచార రథం రావద్దంటూ స్థానికులు అడ్డుకొన్నారు. ప్రచార ఆటోకు ఉన్న ఫ్లెక్సీలను చింపివేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూర్ స్టేషన్ చిలుక మ్మతండాలో శుక్రవారం చోటుచేసుకొన�
ఇది అది అని గాక ఏ ప్రభుత్వం చేసే తప్పులనైనా ఎత్తిచూపటం, ప్రజల మేలు కోసం ఏమి జరగాలో సూచించటం మేధావుల బాధ్యత. పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమి సూచనలు చేశారో తెలియదు గాని, తప్పులను విమర్శించే బాధ్యత