పౌర సమాజంలో ఎక్కడ వివాదాలు ఉంటా యో, పరిష్కారాలు కూడా అక్కడే దొరుకుతాయని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ సుజోయ్పాల్ అన్నారు.
మణిపూర్లో జరుగుతున్న గొడవలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని మణిపూర్ హైదరాబాద్ సొసైటీ అధ్యక్షుడు దినేష్ సింగ్, సభ్యుడు జెన్వాసన్ అన్నారు. వెంటనే దాడులను ఆపాలని వారు డిమాండ�
Conflict over Congress | మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిల సమక్షంలోనే కార్యకర్తలు గొడవకు దిగడం గమనార్హం.
వివాదాలకు సత్వర పరిష్కార మార్గం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జూలై 22: బ్రిటిషర్లు, వారి కోర్టుల వ్యవస్థ రాక మునుపు భారత్లో సాధారణంగా అనుసరించిన మధ్యవర్తిత్వ పద్ధతి… ఇప్పుడు వివాదాల పరిష్కారానిక�
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు ఘనీ.. హత్యలో తమ ప్రమేయం లేదన్న తాలిబన్లుకాబూల్, జూలై 16: ఆఫ్ఘనిస్థాన్లో భద్రతా బలగాలు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భారత ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ �