జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారంతో ముగిసింది. చివరి రోజు కార్పొరేటర్లు మహమూద్ మాజీద్ హుస
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 89 కేంద్రాలు ఏర్పాటు చేయగా 34,045 మంది అభ్యర్థులకు 27,100 (79.60 శాతం) �
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 6,190 మంది అభ్యర్థులకు 5,222 మంది హాజరయ్యారు. హాజరు 84.36 శాతం నమోద�
రాష్ట్ర వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ పేరిట పంటల సర్వేకు జూలైలో శ్రీకారం చుట్టగా, ఈ నెల మొదటి వారంలో 100 శాతం పూర్తయింది. అధికారులు ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి ఫొటోలు తీసి.. అక్కడి నుంచే మొబైల్ యాప్ ద్వారా
ప్రపంచానికి శాంతి, అహింసాయుత మార్గాన్ని చూపిన బుద్ధుని బోధనలు అనుసరణీయమని జీవక్, బుద్ధభూషణ్, రోహన్, దమ్మసాగర్, గౌతం రతన్, రోహన్, బుద్ధ రతన్ అన్నారు. మండలంలోని మిలింద్నర్ త్రిరత్న బుద్ధవిహార్లో �
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు ధూంధాంగా సాగాయి. కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేడు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు నాటి ఉద్యమంలో భాగస్వాములైన వారిని ఘనంగా సన్మానించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని స్వాతం�
జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పరీక్షకు జిల్లాలో మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. స
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థుల
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పరీక్ష జరిగింది
మూడు రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఆటా వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. కరోనా తరువాత జరిగిన ఈ సమావేశాల్లో తెలుగు వాళ్లు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో అమెరికాలో 12 నగరాల నుంచి 15,000 మందికి పైగా హాజరయ్యారు. ఈ సభల�
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 108 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరణ చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో మే నెల మొదటి వారంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. గ్రేడ్ ‘ఎ’ �
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చే సదుద్దేశంతో ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. క్రీడా ప�
పల్లె ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభలు నిర్వహించి, పల్లె ప్రగతిలో చేసిన పనులను సర్పంచులు వివరించారు. అలాగే పలు సమస్యలు, చేపట్టాల్సిన పనులపై చర్చించార�
పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ నగరాభివృద్ధికి బాటలు వేసింది పట్టణ ప్రగతి. ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారంతో 15 రోజుల పాటు (జూన్ 3వ తేదీ నుంచి 18వరకు) నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ప్రజా సమ