జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాలోని 35 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పేపర్-1 పరీక్షక
జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన టెట్ పరీక్ష సజావుగా ముగిసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 42 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పేపర్-1 పరీక్షకు 10,019 మంది అభ్యర్థులకు గాను 9,341 హాజరయ్యారు. 678 మంది గైర్హాజరు కా�
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి కనిపించింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2:30 జరిగిన రెండో పరీక్ష క�
మహాత్మా జ్యోతి బాఫూలే ఇంటర్మీడియట్, డిగ్రీ గురుకులంలో ప్రవేశాలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రాంబాబు తెలిపారు
పదో తరగతి పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 56 పరీక్ష కేంద్రాల్లో జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షకు 59 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం