పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, �
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో కరీంనగర్ సమగ్రాభివృద్ధికి జిల్లా ఇంచార్జిగా నియమితులైన వ్యవసాయశాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర్రావు సహకరించాలని, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క
జిల్లా ప్రజల ఆరోగ్య స్థితిని తెలుసుకోనేందుకు జూన్ మూడు నుండి సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి తెలిపారు. కలెక్టరేట్లోని మీని మీటింగ్ హాల్లో సమగ్ర ఆ�
పీఎం కేర్స్ ఫండ్కు సంబంధించిన లావాదేవీలపై వివరణాత్మకంగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ముఖ్యమైన అంశంపై ఒక్కపేజీలో సమాధానం ఇవ్వ డం తగదని పేర్కొన్నది.