ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రలోకి జారే వరకు తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం, తమకు మాత్రం గౌరవ వేతనం సక్రమంగా అందజేయటం లేదని, నెలల తరబడి తమకు వేతనాలు రాక కుటుంబాలు పస్తులుండే స్థితిక�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరిఖని శివారు శ్మశాన వాటికలో తెల్లకార్డు కలిగిన వారికి కల్పించిన ఉచిత అంత్యక్రియలు ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చిందని, అదొక్కటే కార్పొరేషన్ కు భారంగా మారిందా..? అని 25వ డివిజన�
Vasireddy Padma | అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించిన వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్పై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Posani Murali | టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) తనను చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) ఆరోపించారు.
తమిళనాడులో అధికార డీఎంకే, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య నెలకొన్న వివాదంపై సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రఘుపతి నేతృత్వంలో ఒక
తెలంగాణ పోలీసుల స్పందనకు థ్యాంక్స్ అంటూ వీడియో హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తనను కిస్టోన్ ఇన్ఫ్రా కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సినీ నటుడు నరేశ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చ�