రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో కొద్ది రోజులుగా సామాన్యుల ఇళ్లు కూల్చడం, ఆస్తులకు నష్టం కలిగించడమే అభివృద్ధి అందామా..? అని ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల అశోక్ ప్రశ్నించారు. స్థానిక మార్కండేయ కాలనీలో శన�
లంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా అందిస్తున్న గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
సరస్వతీ పుష్కరాలకు వచ్చే సామాన్యులకు కనీస సౌకర్యాలు అక్కర్లేదా? అని మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అయిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సామాన్య జనాల జీవనస్థాయి రోజురోజుకు తగ్గిపోతూ, కేంద్ర పాలకుల ఆత్మీయులు నిమిష నిమిషానిక�
సామాన్యులకు రైలు ప్రయాణం సాధారణ విషయమే! సెలెబ్రిటీలు రైళ్లలో వెళ్తే మాత్రం.. అది సెన్సేషనే! తాజాగా, బాలీవుడ్ భామ నోరా ఫతేహి చేసిన రైలు ప్రయాణం.. ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. తన మిత్రుడు, క్రియే
అటవీ ప్రాంతాల్లోని రైతులు, సామాన్య ప్రజలకు కొన్ని ప్రత్యేక సూచనలు చేసినట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేరొన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం నా లుగు గంటల వరకు మాత్రమే పొలాల్లో పనులు చూసుక
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ‘సామాన్యుడికో నీతి.. కాంగ్రెస్ నేతకో రీతి’ అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణమని ఒకరిది కూల్చేసిన అధికారులు అధికార పార్టీ నేత నిర్మాణం జోలికి వెళ్లడం �
నెలకు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే నలభై ఏండ్ల తర్వాత రూ.మూడు కోట్లు. అదే 60 ఏండ్లపాటు చేస్తూ ఉంటే 50 కోట్లు! ఔను, ఇది నిజమే! మీరు చదివింది వాస్తవమే. ఈ లెక్కలన్నీ శుద్ధ ఒప్పులే.
ప్యాసింజర్ రైళ్ల శకం ముగిసినట్లే కనిపిస్తున్నది! భారతీయ రైల్వే వీటిని ఎక్స్ప్రెస్ స్పెషల్స్గా నడుపుతూ, టికెట్ ధరలను అమాంతం పెంచేస్తున్నది. అన్ని స్టేషన్లలోనూ ఆగుతూ ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లన�