ప్రతి ఎరువుల షాపు వద్ద ఇద్దరు పోలీసులను పెట్టాలంటూ కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు పుష్కలంగా ఎరువులు ఉన్నాయని చెప్తున్న సీఎం, మరోవైపు పోలీసులన�
AP News | ఏపీలో ఏకంగా 50 లక్షల మందికి చెందిన సమాచారం లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అమరావతిలోని ఏపీ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో 5.4 కోట్ల మంది జనాభాకు గానూ కే
రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి కులగణన చేపట్టనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ఆయన సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో సమావేశమై కులగణనలో చేయాల్సిన మార్పులు, చేర్పులు, తీసుకో
Chandrababu | గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహి�
CM Revanth | ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం కల్పించే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో మంగళవారం మంత్రులతో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే కలెక్టర్లు సరైన సేవలు అందించవచ్చని చెప్పారు.
CM Revanth reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 21వ తేదీన కలెక్టర్ల(Collectors )తో కీలక సదస్సు(Conference) నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తు