దహెగాం మండలం ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతన్నలను నిలువుదోపిడీ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. క్వింటాలుకు ఐదారు కిలోల చొప్పున దోచుకునేలా కాంటాలను సెట్ చేయడంపై రైతన్నల్లో ఆగ్�
ఈ నెల 13న 001-సిర్పూర్, 005-ఆసిఫాబాద్ (ఎస్టీ) అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సెక్టార్ అధికారులు, ఎన్నికల సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక ఈ నెల 15న ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు �
మహిళల అభ్యున్నతితోనే దేశం ప్రగతి సాధిస్తుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహి�