మోత్కూరు మున్సిపాలిటీలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణ కరువైంది. ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన పన్నులు ఇంకా ప్రభుత్వ ఖజానాలో జమకు నోచుకోలేదు. మున్సిపల్ బిల్ కలెక్టర్లు ప్రజల నుంచి వసూ�
ఆలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. తాసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వీరారెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందించారు. ర్యాలీలు లేకుండా పలు�
సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వీరారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జగిత్యాల ఆర్డీవో ఆర్డీ మాధురి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ప్రభుత్వం నియమించింది. సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధిద్దామని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహ�
శాంతిభద్రతల్లో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా నిలిచిందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అదనపు కలెక్టర్ వీరారెడ్డిత
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. ఆయా అర్జీలను కలెక్టర్ డాక్టర్ శరత్ స్వీకరించారు. మొత్తం 42
జిల్లాలోని న్యాల్కల్ మండలం రాఘవపూర్ పంచవటీ క్షేత్ర పరిసరాల్లో జరిగే గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈ నెల 22తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారుల�
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిషరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆద�
ప్రజావాణి ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయా ప్రాంతాల న�