అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్నారంటూ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామస్థులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ టీఎస్ దివాకరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యాదవసంఘం అధ్యక్షుడు కత్తుల రమేశ్
ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో రామప్పలో ఈ నెల 14న పర్యాటకుల సందర్శన పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ శబరీశ్తో కలిసి విలేకర�
వలంటీర్స్ వ్యక్తిత్వ వికాసాన్ని పెం పొందించుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య అన్నారు. శనివారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్పలో కాకతీయ హె
ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్, వాట్సాప్లో నకిలీ ఖాతా స్పష్టించి మోసపూరితమైన మెసేజ్లు పోస్టు చేసి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు యత్ని
రాష్ట్రంలోని అన్ని గురుకుల సొసైటీల నిర్వహణ కోసం కామన్ డైరెక్టరేట్ను ఏర్పాటుచేయాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్కుమార్ సూచించారు. హై�
ములుగు జిల్లాలో వానకాలం ధాన్యం సేకరణకు రైస్మిల్లర్లు వెనుకడుగు వేస్తున్నారు. ఈ మేరకు తమను భాగస్వామ్యం చేయవద్దని గురువారం రైస్ మిల్లర్లు కలెక్టర్ టీఎస్ దివాకరను కలిసి మెమోరాండం సమర్పించారు.