గరంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాలను సందర్శించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శర్మన్ ప్రజలకు సూచించారు. ప్రజల ఆరోగ్యసంరక్షణే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ఆరోగ్య మేళాను సోమవారం సనత్నగర్ల
మారేడ్పల్లి : దళిత బంధు పథకం, ఒక వినూత్నమైన పథకం అని, దేశంలో, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని హైదరా బాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. గురువారం మారేడ్పల్లిలోని మల్టిపర్పస్ కమ్యూనీటి హాల్లో కంట�
బన్సీలాల్పేట్ : పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవా�
సుల్తాన్బజార్ : టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్పోర్ట్స్ మీట్కు అనుమతి ఇవ్వాలని హైద రాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్కు శుక్రవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడ�
Hyderabad | తెలంగాణ శాసనమండలి సభ్యులు డాక్టర్ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తం రెడ్డి గారు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బి మధుసూదన్ రెడ్డి.. హైదరాబాద
బంజారాహిల్స్ : మహిళల రక్షణ విషయంలో దేశానికే ఆదర్శంగా అనేక చర్యలు తీసుకుంటున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతోందని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్త్రీ శిశు స
బన్సీలాల్పేట్ : దీపావళి నాటికి అర్హులైన పేద లబ్ధిదారులకు ‘డబుల్ బెడ్రూమ్’ ఇండ్లను అందజేస్తామని రాష్ట్ర సినిమా టోగ్రఫి, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట్�
సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): వచ్చే నెల 2న (అక్టోబర్) మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లంగర్హౌజ్లోని బాపూఘాట్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్త�
చాదర్ఘాట్ :ముసరాంబాగ్ డివిజన్లోని తీగలగూడ మూసీ పరివాహక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బలాల పర్యటించారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని ముసరాంబాగ్, పాతమ�
సిటీబ్యూరో, సెప్టెంబరు 6 (నమస్తే తెలంగాణ ) : సైఫాబాద్లోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఎల్ శర్మన్ సోమవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరుతో పాటు తరగతి గదులను పరిశీలించి, శానిటైజేషన్ చేశారా? లే�
జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా వాల్పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ శర్మన్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసే విధంగా ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ శ�